శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు

Описание к видео శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు

వైకాపా పాలనలో ఆలయాలు ధ్వంసమయ్యాయని డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు. తిరుమల లడ్డూ కల్తీ ఘటనను నిరసిస్తూ ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్ష ప్రారంభించారు. 11 రోజుల పాటు ఆయన దీక్ష కొనసాగించనున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

#JanaSenaParty #PawanKalyan #DeputyCM

Комментарии

Информация по комментариям в разработке