నరసింహకొండ 50 కోట్లు ఏమయ్యాయ్.. అసెంబ్లీలో ప్రశ్నించిన కోటంరెడ్డి..!

Описание к видео నరసింహకొండ 50 కోట్లు ఏమయ్యాయ్.. అసెంబ్లీలో ప్రశ్నించిన కోటంరెడ్డి..!

నరసింహకొండ 50 కోట్లు ఏమయ్యాయ్..
అసెంబ్లీలో ప్రశ్నించిన కోటంరెడ్డి..!
==========================
నెల్లూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నరసింహకొండ అభివృద్ధిని గత వైసీపీ పాలనలో జగన్ అడ్డుకున్నారని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీలో ధ్వజమెత్తారు. అప్పట్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహకారంతో కేంద్రానికి లెటర్ రాసి.. నిధులు ఇవ్వాలని కోరామని అన్నారు. కిషన్ రెడ్డి 50 కోట్లు విడుదల చేశారని.. అయితే నిధులు మంజూరయిన 15 రోజులకే తాను వైసీపీకి దూరం అయ్యానన్నారు. దీంతో జగన్ ఆ నిధులను రానివ్వకుండా ఆపేశారని ఆవేదన చెందారు. ఆ నిధులు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని అసెంబ్లీలో కోరారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పాటుగా స్వర్ణాల చెరువులో అమృత్ పధకం కింద అప్పట్లో నిధులు విడుదల చేశారని.. అయినా నెక్లస్ రోడ్ పనులు పూర్తి కాలేదని అన్నారు. ఇప్పటికైనా వీటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.► Download NDN Android App: http://goo.gl/Uvt9YB
► Like us on Facebook: https://goo.gl/va71DQ
► Subscribe to NDN HD Live: https://goo.gl/k6zj74
► Circle us on G+: https://goo.gl/OsCQgw
► Tweet NDN at : https://goo.gl/Xw1TQA

Комментарии

Информация по комментариям в разработке