AP లో వలంటీర్ల వ్యవస్థపై ఆరోపణలు || Dr. Jayaprakash Narayan

Описание к видео AP లో వలంటీర్ల వ్యవస్థపై ఆరోపణలు || Dr. Jayaprakash Narayan

#andhrapradesh #apvolunteers #jayaprakashnarayana #loksatta
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం తాను చేయాల్సిన అసలైన పనులు వదిలేసి రాజకీయం, ఎన్నికలే లక్ష్యమన్నట్లు సంక్షేమానికి మితిమీరిన ప్రాధాన్యతనిచ్చి అందుకోసం వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటుచేయటం వల్ల సమతుల్యత దెబ్బతిందని ప్రజాస్వామ్య పీఠం (FDR), లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ అన్నారు.

ప్రజల్ని మరింత పరాధీనుల్ని చేస్తూ వలంటీర్లు రేషన్ ఇంటికి తీసుకెళ్లి ఇవ్వటం విజ్ఞత కాదని, ప్రభుత్వం మౌలిక వసతులు, ఆరోగ్యం, విద్య, చట్టబద్ధపాలనపై దృష్టి పెట్టకపోతే అనుకున్న మంచి కూడా జరగదని JP హితవు పలికారు.

Комментарии

Информация по комментариям в разработке