ఏఎస్ పేట ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశ్రీశ్రీ హజరత్ ఖాజా నాయబ్ రసూల్ స్వామివారి 251వ గంధ మహోత్సవం.

Описание к видео ఏఎస్ పేట ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశ్రీశ్రీ హజరత్ ఖాజా నాయబ్ రసూల్ స్వామివారి 251వ గంధ మహోత్సవం.

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నెల్లూరు జిల్లా ఏఎస్ పేట లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశ్రీశ్రీ హజరత్ ఖాజా నాయబ్ రసూల్ స్వామివారి 251వ గంధ మహోత్సవం ఘనంగా జరిగింది..వక్స్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ గంధ మహోత్సవం లో దర్గా ఈవో హుసేని దర్గా సజ్జద ఫయాజ్ మరియు వారి వంశస్థులు కలిసి గంధమును కలిపి సిద్ధం చేసి గంధ మహల్ నుండి దర్గా సజ్జాద ఫయాజ్ గంధ కలశమును మేళ తాళాలు పకీరిల వాయిద్యాల నడుమ దర్గాకు తీసుకొని వచ్చి స్వామి వారి సమాధులకు గంధం ను పూసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం భక్తులకు గంధం పంచారు..ఈ కార్యక్రమానికి రాష్ట్ర వాక్స్ బోర్డ్ చైర్మన్ తెలుగుదేశం పార్లమెంటరీ ఇంచార్జ్ అబ్దుల్ అజీజ్ మరియు జిల్లా నుండి పలువురు హాజరయ్యారు.. తెలుగు రాష్ట్రాల నుండి మరియు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి భక్తులు భారీగా హాజరయ్యారు..భక్తులకు కావలసిన సౌకర్యాలను దర్గా నిర్వాహకులు ఏర్పాటు చేశారు..

Комментарии

Информация по комментариям в разработке