టిప్పు సుల్తాన్‌ను చంపేసిన బ్రిటిషర్లు భారత్ నుంచి ఎత్తుకెళ్లిన సంపదను ఈ కోటలో దాచారు | BBC Telugu

Описание к видео టిప్పు సుల్తాన్‌ను చంపేసిన బ్రిటిషర్లు భారత్ నుంచి ఎత్తుకెళ్లిన సంపదను ఈ కోటలో దాచారు | BBC Telugu

మైసూర్ సింహంగా పేరుగాంచిన టిప్పు సుల్తాన్‌.. 18వ శతాబ్దం చివర్లో బ్రిటిష్ రాజ్‌ను ఎదిరించి పోరాడారు. 1799లో జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్‌ను చంపేశాక బ్రిటిషర్లు ఎంతో సంపదను కొల్లగొట్టారు.
#TipuSultan #Mysore #PowisCastle
---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు https://bit.ly/3aiDb2A చూడండి.

కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке