Kuldhara Tourism: ‘ఒక అమ్మాయి పరువు కోసం’ 200 ఏళ్లుగా నిర్మానుష్యంగా ఉంటున్న గ్రామం.. ఏం జరిగిందంటే?

Описание к видео Kuldhara Tourism: ‘ఒక అమ్మాయి పరువు కోసం’ 200 ఏళ్లుగా నిర్మానుష్యంగా ఉంటున్న గ్రామం.. ఏం జరిగిందంటే?

సంస్థాన పాలకుడు ఒక అందమైన యువతిపై మనసుపడ్డాడు. ఆమెను తనకు ఇవ్వాల్సిందేనంటూ బెదిరించాడు. ఆ యువతి గౌరవాన్ని కాపాడేందుకు 200 ఏళ్లుగా నిర్మానుష్యంగా మారింది రాజస్థాన్‌లోని ఈ గ్రామం. అసలేం జరిగింది? ఇక్కడి వాళ్లు ఏం చెబుతున్నారు.
#rajasthan #kuldharavillage #jaisalmer
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке