పోకల కిషోర్ అధ్వర్యంలో జనసేన రాష్ట్ర ప్రొటోకాల్ చైర్మన్ శ్రీ మల్లినీడి తిరుమలరావు(బాబి)జన్మదిన వేడుక

Описание к видео పోకల కిషోర్ అధ్వర్యంలో జనసేన రాష్ట్ర ప్రొటోకాల్ చైర్మన్ శ్రీ మల్లినీడి తిరుమలరావు(బాబి)జన్మదిన వేడుక

500 మంది విద్యార్థులకు విద్య సామాగ్రి అందజేత
భీమవరం :
నిత్యం ప్రజల్లో ఉండే మంచి మనిషి మల్లినీడి బాబీ అని, పుట్టినరోజు వేడుకలను వారి అభిమానాలు శ్రేయాబిలాషులు సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని జనసేన నాయకులు భీమాల శ్రీరామూర్తి అన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రొటొకాల్ చైర్మన్ మల్లినీడి తిరుమలరావు (బాబీ) పుట్టినరోజు సందర్భంగా గొల్లవానితిప్ప గ్రామ జనసేన పార్టీ నాయకులు పోకల కిషోర్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను 400 మంది విద్యార్థులకు విద్య సామాగ్రి, కెక్స్ పంపిణీ చేశారు. గ్రామ మాజీ అద్యక్షులు పోకల కిషోర్, ఎంపీటీసీ తాతపూడి రాంబాబు, గుద్దటీ త్రిమూర్తులు మాట్లాడుతూ బాబీ పుట్టినరోజు సందర్భంగా పలు చోట్ల సేవా కార్యక్రమాలను చేపట్టామని, గొల్లవానితిప్ప జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు బుక్స్, పెన్స్ కేకులు అందించామని అన్నారు. కార్యక్రమంలో రాట్నల శ్రీనివాస్, గరికిపాటి చిట్టి, దశరథ, కొట్టి సుమన్, బొర్రా సత్యనారాయణ, మాణిక్యాలరావు, గుద్దటి వెంకటేష్ రామాయణం గణేష్, ఇన్ ఛార్జ్ హెచ్ ఎం పద్మకుమారి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Комментарии

Информация по комментариям в разработке