Komuravelli మల్లన్న ఆలయంలో బలిజ లింగాయత్, ఒగ్గు పూజారుల మధ్య వివాదానికి కారణాలు ఏమిటి? | BBC Telugu

Описание к видео Komuravelli మల్లన్న ఆలయంలో బలిజ లింగాయత్, ఒగ్గు పూజారుల మధ్య వివాదానికి కారణాలు ఏమిటి? | BBC Telugu

తెలంగాణలోని ప్రసిద్ధ కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో కొంతకాలంగా ఆగమ సంప్రదాయాలపై వివాదం నెలకొంది. ఈ ఆలయంలో దేవాదాయశాఖ ఉద్యోగులుగా 8 మంది అనువంశిక బలిజ లింగాయత్ పూజారులున్నారు. భక్తుల సమర్పించే పట్నాలు, బోనాల టికెట్లపై వచ్చే ఆదాయంలో సగం వాటా హక్కుతో 159 మంది ఒగ్గు పూజారులు పనిచేస్తున్నారు.

#KomuravelliMallannaTemple #Siddipet #Telangana

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке