Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть తాడిపత్రి BPed కాలేజ్ విద్యార్థుల పట్ల యాజమాన్యం వైఖరిని మార్చుకోవాలి - AIYF

  • DM Digital Media NEWS
  • 2025-10-27
  • 3
తాడిపత్రి BPed కాలేజ్ విద్యార్థుల పట్ల యాజమాన్యం వైఖరిని మార్చుకోవాలి - AIYF
AIYFAnantapurcollectorateKotresh AIYFTadipatriBped collegenarayana collegeandhra pradeshSKUDM Digital Media NEWS
  • ok logo

Скачать తాడిపత్రి BPed కాలేజ్ విద్యార్థుల పట్ల యాజమాన్యం వైఖరిని మార్చుకోవాలి - AIYF бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно తాడిపత్రి BPed కాలేజ్ విద్యార్థుల పట్ల యాజమాన్యం వైఖరిని మార్చుకోవాలి - AIYF или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку తాడిపత్రి BPed కాలేజ్ విద్యార్థుల పట్ల యాజమాన్యం వైఖరిని మార్చుకోవాలి - AIYF бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео తాడిపత్రి BPed కాలేజ్ విద్యార్థుల పట్ల యాజమాన్యం వైఖరిని మార్చుకోవాలి - AIYF

#dmdigitalmedianews #sku #atp #collectorate అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) – అనంతపురం జిల్లా సమితి

బి. పేడ్ 3,4 సెమిస్టర్ లను త్వరితగతన నిర్వహించాలి.AIYF

అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏఐవైఎఫ్ నాయకులు బి పెడ్ 3,4 సెమిస్టర్ లను నిర్వహించాలని డిఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.

ఏఐవైఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షులు కొట్రేష్ మాట్లాడుతూ


శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న 2024–2026 బి.పెడ్ (B.P.Ed) రెండవ సంవత్సరం 3వ, 4వ సెమిస్టర్ పరీక్షలను తక్షణమే నిర్వహించాలి.
2024–2026 బ్యాచ్‌కు చెందిన బి.పెడ్ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్) విద్యార్థులు 3వ, 4వ సెమిస్టర్ పరీక్షలు SKU (Sri Krishnadevaraya University) ద్వారా నిర్వహించకపోవడం కారణంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వీరి డీఎస్సీ (DSC) అర్హత కోసం, ఈ సెమిస్టర్ పరీక్షలు తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం పరీక్షలు జరగకపోవడం వల్ల విద్యార్థులు 2026లో వచ్చే కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ కోసం అర్హత సాధించలేని పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటికే *ఆదికవి నన్నయ యూనివర్సిటీ విక్రమ సింహ యూనివర్సిటీ*. పరీక్ష తేదీలతో సహా ప్రకటించినప్పటికీ, కానీ SKU పరిధిలో ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందించబడలేదు. ఈ ఆలస్యం కొనసాగితే, విద్యార్థుల విద్యా మరియు వృత్తి భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
అందువల్ల, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ పాలకమండలి పై తక్షణ చర్యలు తీసుకుని, 3వ, 4వ సెమిస్టర్ పరీక్షలను వేగంగా నిర్వహించేలా చూడాలని జిల్లా డిఆర్ఓ.గారికి తెలియజేయడం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచి, SKU పై తక్షణం ఒత్తిడి తేవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ సమస్యపై తాడిపత్రి నారాయణ బి పెడ్ కళాశాల విద్యార్థులు మరియు ఫెయిల్ అయిన వారు ఎగ్జామ్స్ తొందరగా నిర్వహించాలని ఎస్కేయూ కి తెలియజేస్తాము అని ప్రిన్సిపాల్ కి తెలియజేస్తే ఎవరైనా సరే ఎస్కేయూ దగ్గరికి వెళితే వారిని ప్రాక్టికల్స్ లో ఫెయిల్ చేస్తాం. మీరు వెళితే పరీక్షలు ఇంక లేట్ గా 3నెలలు తరువాత నిర్వహిస్తాం దానివల్ల మీరే ఇబ్బంది పడతారు. నన్ను ఏమైనా అడిగార పోనీ నా కళాశాల సంతకం ఏమైనా తీసుకున్నార అన్ని విద్యార్థులను బెదిరిస్తు. ఆయా కళాశాలలో ఉన్న సమస్యలను ఎవరైనా ప్రశ్నిస్తే వారు రెగ్యులర్ విద్యార్థులైన వాళ్లని ప్రాక్టికల్స్ లో ఫెయిల్ చేస్తున్నాడు. విద్యార్థులు అడిగితే మిమ్మల్ని అనుకోలేదు వేరే వాళ్ళని అనుకున్నామని. ఇంకోసారి పొరపాటు జరగదని సింపుల్గా విద్యార్థులకు సమాధానం ఇస్తున్నాడు. ఇప్పటికే ప్రాక్టికల్స్ లో ఫెయిల్ అయ్యి మొన్న డీఎస్సీలో ఉద్యోగం వచ్చిన పొందలేకపోయి కొంతమంది ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారు. కానీ ప్రిన్సిపాల్ కు మాత్రం. తాను చెప్పిందే జరగాలి తానే ఒక ఎస్కేయూ పాలకమండలి లాగ విద్యార్థుల పాస్ అండ్ ఫెయిల్ వారు ఈరోజు ఎస్కేయూ దగ్గర తమ గోడును వెళ్ళబుచుకుందామని వచ్చే వారిని కూడా భయభ్రాంతులకు గురిచేసి వారిని రానివ్వకుండా చేయడం కూడా జరిగింది. పరీక్షలు మూడు నెలలకు ఒకసారి సెమిస్టర్ నిర్వహించే పద్ధతి ఉంటే. ఎస్కేయూ వారు ఎనిమిది నెలలైన ఎగ్జామ్స్ నిర్వహించకపోవడం ఏంటని అడుగుతున్నాం. దానివల్ల విద్యార్థులు భవిష్యత్తు ఎంత నష్టపోతుందో ఎస్కేయూ వారికీ పట్టడం లేద ఆ ప్రిన్సిపల్ కు మాత్రం చీమకుట్టినట్టుగా కూడ లేదు. పోయిన బి పేడ్ ఎగ్జామ్స్ త్వరగా నిర్వహించి ఉంటే డీఎస్సీ వ్రాసుకునే అవకాశం వెసులుబాటు ఉండేది. వీరి నియంతృత్వ పోకడల వల్ల విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. మీ వైఖరిని మార్చుకోకపోతే అనుబంధ విద్యార్థి సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి శ్రీకారం చూడతాం అన్ని ఈ సందర్భంగా ఉన్నత అధికారులకు హెచ్చరిక చేస్తున్నము. అనంతరం బి.పేడ్ ఫెయిల్ అయినవారు విద్యార్థుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అనంతపురం డిఆర్ఓ గారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐవైఎఫ్ అనంతపురం జిల్లా కోశాధికారి శ్రీనివాసులు అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు దేవ నగర నాయకులు సురేంద్ర మహేష్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]