అరకు టూరిజం బ్రఘ్ట పట్టించిన వైకాపా దుర్గేష్ | Prime9 Vizag

Описание к видео అరకు టూరిజం బ్రఘ్ట పట్టించిన వైకాపా దుర్గేష్ | Prime9 Vizag

అల్లూరి జిల్లా అరకులోయ
అరకు టూరిజం బ్రఘ్ట పట్టించిన వై కా పా ...టూరిజం మంత్రి దుర్గేష్

అరకు టూరిజం ను జగన్ ప్రభుత్వం బ్రఘ్ట పట్టించిందని రాష్ట్ర టూరిజం మంత్రి కందుల దుర్గేష్ అరకు లో అన్నారు.
ఈ ఏడాది టూరిజం సీజన్ ప్రారంభం కావడంతో రాష్ట్రంలో అధిక రాబడి టూరిజం శాఖకు తీసుకు వచ్చే అరకు టూరిజం శాఖ కు చెందిన ఐదు టూరిజం యూనిట్ లో బాగోగులు,పనితీరును పరిశీలించేందుకు మంత్రి ఈ రోజు జంగిల్ బెల్స్, బొర్రా, అనంతగిరి ప్రాంతంలో పర్యటించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గతంలో తెలుగు దేశం హయాం లో టూరిజం చేసిన అభివృద్ధి ని కనీసం మేంటేన్ చేయలేక బూత్ బంగ్లాల మాదిరిగా తయారు చేశారని అన్నారు.
బొర్రాను 30 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పరచనున్నట్టు మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో అల్లూరి జిల్లా జనసేన కేడర్ వంపూరి గంగులయ్య, అరకు నియోజకవర్గం ఇన్చార్జి దొన్ను దొర, చిరంజీవి,కొర్రా నీరజ,గంగ, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
| Subscribe |
| Prime9 Vizag |

Комментарии

Информация по комментариям в разработке