పద్మశ్రీ కనకరాజుకు కన్నీటి వీడుకోలు |

Описание к видео పద్మశ్రీ కనకరాజుకు కన్నీటి వీడుకోలు |

పద్మశ్రీ అవార్డు గ్రహిత కనకరాజుకు కన్నీటి వీడ్కోలు..

కొమురంభీం జిల్లా జైనూర్ మండలం మార్లవాయిలో శనివారం పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడీ కనకరాజు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛానలతో పూర్తయ్యాయి. కొమురంభీం జిల్లా కలెక్టర్ వేంకటేశ్ దౌత్రె, జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ కనకరాజుకు మృతదేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అంత్యక్రియలకు హాజరయ్యారు. అంత్యక్రియల సమయంలో పోలీస్ అధికారులు గౌరవవందనం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అధికారులు, ఆదివాసులు, గ్రామప్రజలు, కళాకారులు భారీగా తరలి వచ్చారు. కనకరాజు అమర్ హై అంటూ నినాదాలతో ఆ ప్రాంతం మారిమ్రోగిపోయింది. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం కన్నీటి వీడ్కోలు పలికారు.

Комментарии

Информация по комментариям в разработке