ప్రమాదంలోకాలువిరిగిమంచానికేపరిమితంఅయిన నిరుపేదకుబరోసా

Описание к видео ప్రమాదంలోకాలువిరిగిమంచానికేపరిమితంఅయిన నిరుపేదకుబరోసా

#భర్తకు కాలు విరిగి మంచానికి పరిమితం అవ్వడం తో కష్టాలల్లో ఉన్న నిరుపేద మహిళ కుటుంబం.కు బరోసా

#కడప జిల్లా మైదుకూరు పట్టణంలోని పిఎస్కే కాలనీ నందు ఉన్న లక్ష్మయ్య రోజు కూలి పనికి పోతూ భార్య పిల్లలతో సంతోషంగా ఉన్న సమయంలో తన పని చేస్తున్న చోట మిద్దెపై నుంచి కిందపడి కాలు విరగడంతో కష్టాల్లోకెళ్లిపోయి తినడానికి లేక ఇబ్బంలు ఇబ్బందులు పడుతున్నారు ఈ కుటుంబం..
#రోజువారీ జీవనం జరగక ఆసుపత్రికి వెళ్లలేక లక్ష్మయ్య భార్య గారు భిక్షాటన చేస్తూ కాలం గడుపుతూ వస్తుంది..
#ఇదే విషయాన్ని చాలా సార్లు శ్రీ వినాయక ఫౌండేషన్ టీం చెప్పుకొని ఆసుపత్రి ఖర్చులకు సాయం చేయమని అడుగుతూ ఉన్నది.. లక్ష్మయ్య భార్య
లక్ష్మయ్య పరిస్థితిని శ్రీ గోశెట్టి చంద్రమోహన్ గారి దృష్టికి తీసుకుపోవడంతో వెంటనే స్పందించి ఆసుపత్రి ఖర్చులకు గాను ఐదు వేల రూపాయల నగదు అందించి తన మానవత్వాన్ని చాటుకున్నాడు....

#శ్రీవినాయకఫౌండేషన్ టీము లక్ష్మయ్య ఇంటి దగ్గరికి వెళ్లి 5000 రూపాయలు నగదు అందించి ఆసుపత్రికి వెళ్ళమని చెప్పడం జరిగింది..

#ఇంకా ఈ నిరుపేద కుటుంబం చాలా రకాలుగా సాయం కావాలి దయచేసి చూసిన దాతలు మీ వంతు సహాయం చేసి ఆ పేద కుటుంబాన్ని ఆదుకోండి....

#లక్ష్మయ్య కుటుంబానికి 5000 సహాయం చేసిన దాత శ్రీ గోశెట్టి చంద్రమోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము..

#Srivinayakafoundation
9949658274

Комментарии

Информация по комментариям в разработке