Bala Ugra laxmi Narsimha Swamy Yarravaram.kodada mandal GN TELANGANA TV

Описание к видео Bala Ugra laxmi Narsimha Swamy Yarravaram.kodada mandal GN TELANGANA TV

తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం, ఎర్రవరం అనే మారుమూల గ్రామంలో వ్యవసాయ పొలాల మధ్యలో ఉన్న ఓ గుట్టపై శ్రీ బాల ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభుగా వెలిశారు. వెలసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ ప్రస్తుతం ఆ ప్రదేశమంతా లక్ష్మీనరసింహుని నామస్మరణతో మారుమోగుతుంది. కోరిన కోరికలు త్వరగా నెరవేర్చే స్వామి బాల ఉగ్ర నరసింహుడు అని స్థానిక గ్రామాల ప్రజలు చెప్పుకుంటున్నారు. ఏదేమైనాప్పటికీ నమ్మకం ఉన్నచోట దైవం ఉంటుంది అని చెప్పడానికి ఇది చక్కని ఉదాహరణ అని చెప్పవచ్చు. గుట్టపై స్వామి ఎలా వెలిశారు. వెలిసిన తర్వాత ఎలా బయటికి తీశారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై ఈ వీడియోలో వివరించడం జరిగింది. నమస్కారం 🙏

Комментарии

Информация по комментариям в разработке