పుణ్యం కోసం దానం చేసిన భూములపై రాబందుల కన్ను.

Описание к видео పుణ్యం కోసం దానం చేసిన భూములపై రాబందుల కన్ను.

హిందువులు మరణించిన అనంతరం పుణ్యం కోసం ఏ విధంగా అయితే గుడులకు దానం చేస్తారో అదేవిధంగా ముస్లింలు చనిపోతే వారికి పుణ్యం లభించాలని భూమిని వక్ఫ్ చేస్తారు. వక్ఫ్ 2024 సవరణ బిల్లుతో వారి భూములను కబ్జా కోరలకు అందించే విధంగా చర్యలు చేపడుతున్నారని ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు హబీబుర్రెహమాన్ ఆరోపించారు.

Комментарии

Информация по комментариям в разработке