జనం లేని జగన్....... జగన్ కు ఘోర అవమానం. ....................

Описание к видео జనం లేని జగన్....... జగన్ కు ఘోర అవమానం. ....................

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైన తర్వాత వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా బాహ్య ప్రపంచంలోకి వచ్చారు

ఘోరంగా ఓటమి చెందిన తర్వాత తాడేపల్లి నుండి తన ఇంటిలోనే సమీక్షలు జరుపుతూ వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా తన స్వస్థలం పులివెందులకు వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు జగన్మోహన్ రెడ్డి వెంట ఆయన సతీమణి శ్రీమతి వైయస్ భారతి కూడా ఉన్నారు

గన్నవరం చేరుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడానికి ఏ ఒక్క మాజీ శాసనసభ్యులుగాని పార్లమెంట్ సభ్యులు గాని రాకపోవటం విశేషం శాసనమండలి సభ్యుడు తలశిల రఘురాం మరికొంతమంది కార్యకర్తలు మాత్రమే గన్నవరం విమానాశ్రయం వద్దకు వచ్చారు

అధికారంలో ఉన్నప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని చూడటానికి తండోప తండాలుగా వచ్చిన జనం ఇప్పుడు ఎందుకు రాలేదో పెరుమాళ్ళకే ఎరుక....................................,...........!!!!!!

Комментарии

Информация по комментариям в разработке