జనసేన MLA పంతం నానాజీ గారు కొరడంతో విద్యార్థిని ఫీజు బకాయి మొత్తం మాఫీ చేసిన తక్షశిల ఐఎఎస్ అకాడమీ

Описание к видео జనసేన MLA పంతం నానాజీ గారు కొరడంతో విద్యార్థిని ఫీజు బకాయి మొత్తం మాఫీ చేసిన తక్షశిల ఐఎఎస్ అకాడమీ

జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద అందుబాటులో ఉండి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు పార్టీ ప్రజా ప్రతినిధులు. తక్షశిల IAS ఆకాడెమీలో డిగ్రీ చదివిన విద్యార్థిని ఫీజు బకాయిపడింది. ఆ విద్యార్థిని తల్లి తన నిస్సహాయత, ఆర్థిక ఇబ్బందులూ తెలుపుతూ ఆ విద్యా సంస్థతో మాట్లాడి ఫీజు రాయితీ ఇప్పించాలని కోరారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న కాకినాడ రూరల్ MLA శ్రీ పంతం నానాజీ గారు విద్యా సంస్థ డైరెక్టర్ శ్రీ బి.ఎస్.ఎన్.ప్రసాద్ గారితో మాట్లాడగా సానుకూలంగా స్పందించారు. ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చి ఫీజు బకాయి మాఫీ చేస్తానని తెలిపారు. జనసేన క్రియాశీలక సభ్యత్వం ఉన్నవారికి 25% ఫీజు రాయితీ ఇస్తామని శ్రీ ప్రసాద్ హామీ ఇచ్చారు.


#PawanKalyanAneNenu
#JanaSenaParty #PawanKalyan

Комментарии

Информация по комментариям в разработке