Andhra Pradesh : కాశీ నుంచి తెచ్చిన మొక్క తోటలుగా మారి లక్షలు తెచ్చిపెడుతోంది | Karonda Cultivation

Описание к видео Andhra Pradesh : కాశీ నుంచి తెచ్చిన మొక్క తోటలుగా మారి లక్షలు తెచ్చిపెడుతోంది | Karonda Cultivation

తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వాక్కాయల మొక్కలు పొలాల వెంబడి కనిపిస్తుంటాయి. కానీ సాగు చేసేది మాత్రం కొందరే. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా కొరిశపూడి ప్రాంతంలో ఇప్పుడు ఈ తోటలు ఎక్కువగా ఉన్నాయి. ఒకప్పుడు చేనుకి కంచె కోసం తెచ్చిన ఈ మొక్క ఇప్పుడు తమకు మంచి ఆదాయం తెచ్చిపెడుతోందని రైతులు చెబుతున్నారు.
#andhrapradesh #karonda #farming #fruit


___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке