ఒక్క ఎకరంలో 9 క్వింటాళ్ల కందులు.. 30 వేలు మిగులు : రాగి మురళి | Redgram | తెలుగు రైతు బడి

Описание к видео ఒక్క ఎకరంలో 9 క్వింటాళ్ల కందులు.. 30 వేలు మిగులు : రాగి మురళి | Redgram | తెలుగు రైతు బడి

తోటి రైతులు వరి, పత్తి వంటి పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నా.. ఈ యువ రైతు రాగి మురళి మాత్రం కందుల సాగుకు మొగ్గు చూపారు. తొలిసారి బీఎస్ఎమ్మార్-736 అనే రకం కందులు సాగు చేసి.. ఒక్క ఎకరం భూమిలోనే 9 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. తాను పంట చేను సాగు చేసిన విధానాన్ని ఈ వీడియోలో వివరించారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : ఒక్క ఎకరంలో 9 క్వింటాళ్ల కందులు.. 30 వేలు మిగులు : రాగి మురళి | Redgram | తెలుగు రైతు బడి

#RythuBadi #రైతుబడి #

Комментарии

Информация по комментариям в разработке