ll Pattiseema ll పట్టిసీమ ll శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయం ll

Описание к видео ll Pattiseema ll పట్టిసీమ ll శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయం ll

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఏలూరు జిల్లాలోని పోలవరం మండలానికి చెందిన పట్టిసం అనే గ్రామం.... గోదావరి నదీ తీరాన ఉన్న ఒక అందమైన గ్రామం....అలాగే గోదావరి మధ్యలో వీరభద్ర స్వామి ఆలయం వున్న ఏకైక గ్రామం.... పట్టిసం.... దీనినే పట్టిసీమ అని కూడా పిలుస్తారు .....


#godavari #village #harshasriram77 #konaseema #temple #pattiseema

Комментарии

Информация по комментариям в разработке