Andhra Pradeshలో మధ్యాహ్న బడి భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు ఎందుకు పెట్టారంటే... | BBC Telugu

Описание к видео Andhra Pradeshలో మధ్యాహ్న బడి భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు ఎందుకు పెట్టారంటే... | BBC Telugu

ఆంధ్రప్రదేశ్‌లో బడి పిల్లలకు మధ్యాహ్నం అన్నం పెట్టే పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. ఆమె జీవిత చరిత్రను 7వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. లంకల గన్నవరం వద్ద సీతమ్మ ఇంటిని సందర్శనీయ స్థలాల జాబితాలో చేర్చింది ఏపీ పర్యాటక శాఖ.
#DokkaSeethamma #AndhraPradesh #Konaseema #MidDayMeal
___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке