Palasa Venkateswarudu: తిరుమలలో శ్రీవారి దర్శనం కాకుండా తోసేశారని పలాసలో గుడి కట్టించారు BBC Telugu

Описание к видео Palasa Venkateswarudu: తిరుమలలో శ్రీవారి దర్శనం కాకుండా తోసేశారని పలాసలో గుడి కట్టించారు BBC Telugu

శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుమల వెళ్లిన హరి ముకుంద పండాకు అక్కడ దర్శనం కాలేదు. ఆ బాధలోంచి పుట్టిన ఆలోచనతో ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో ఏకంగా ఒక ఆలయం నిర్మించి, అందులో అచ్చం తిరుమల వెంకటేశ్వరుడిలా ఉన్న విగ్రహాన్ని ప్రతిష్టించారు.
#Tirumala #Srikakulam #Palasa #Temple

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке