50ఏళ్లకు పైగా తెలుగునేలను సస్యశ్యామలం చేస్తున్న, దేశంలోనే రెండో పెద్ద జలాాశయం నాగార్జునసాగర్

Описание к видео 50ఏళ్లకు పైగా తెలుగునేలను సస్యశ్యామలం చేస్తున్న, దేశంలోనే రెండో పెద్ద జలాాశయం నాగార్జునసాగర్

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మించాలని నిజాంల కాలంలోనే ప్రణాళికలు వేసుకున్నా... స్వాతంత్ర్యం వచ్చాకే దానికి పునాదులు పడ్డాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న నాగార్జున సాగర్ దేశంలోనే రెండో అతిపెద్ద జలాశయం. దీని నిర్మాణం 1969లో పూర్తికాగా, క్రస్ట్ గేట్లతో 1974 నాటికి ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. నందికొండ ప్రాజెక్టుగా మొదలై... నాగార్జున సాగర్‌గా భాసిల్లుతున్న ఆ ప్రాజెక్టు చరిత్ర ఇది.
#NagarjunaSagar #AndhraPradesh #Telangana


---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు https://bit.ly/3aiDb2A చూడండి.

కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке