సింహాచలం స్వామి వారిని దర్శించుకున్న నారా లోకేష్ | Prime9 Vizag

Описание к видео సింహాచలం స్వామి వారిని దర్శించుకున్న నారా లోకేష్ | Prime9 Vizag

విశాఖ.... సింహాచలం . శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖ ఎంపీ భరత్... . పూర్ణ కలశంతో స్వాగతం పలికిన ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యులు దేవస్థానం ఈవో త్రినాధ రావు. ముందుగా స్తంభము ఆ లింగనము చేసుకొని , అనంతరం స్వామివారి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు
| Subscribe |
| Prime9 Vizag |

Комментарии

Информация по комментариям в разработке