Andhra Pradesh: మట్టి నుంచి బంగారం తీస్తున్నారు- మూడు గ్రామాల్లో ఇంటింటా ఇదే పరిశ్రమ | BBC Telugu

Описание к видео Andhra Pradesh: మట్టి నుంచి బంగారం తీస్తున్నారు- మూడు గ్రామాల్లో ఇంటింటా ఇదే పరిశ్రమ | BBC Telugu

చిత్తూరు జిల్లాలోని మూడు గ్రామాల ప్రజలు మట్టి నుంచి బంగారాన్ని వెలికితీస్తున్నారు. మట్టిని సేకరించి బంగారాన్ని అన్వేషించడమే వారి వృత్తి. ఆ మూడు గ్రామాల్లో ప్రతి ఇల్లూ మట్టిలో నుంచి బంగారం తీసే ఓ కుటీర పరిశ్రమే. మట్టిని అనేక రకాల పద్దతుల్లో ప్రాసెస్ చేసి బంగారాన్ని వెలికితీస్తున్నారు. మూడు గ్రామాల ప్రజలు ఈ వృత్తినే నమ్ముకొని బతుకుతున్నారు.

#AndhraPradesh #Chittoor #Gold



___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке